రాయ్ లక్ష్మి మొదటి పేరు లక్ష్మి రాయ్. ఆమె అలాగే తెరంగ్రేట్రం చేసింది. ఎన్నో మూవీస్ లో యాక్ట్ చేసాక లక్ కలసి రావాలని రాయ్ లక్ష్మిగా మార్చేసుకుంది. ఆ తరువాత ఆమెకు ఐటం బాంబ్ గా మంచి పేరే వచ్చింది. ఆ మధ్యన మెగాస్టార్ పక్కన రత్తాలు రత్తాలు అంటూ రాయ్ లక్ష్మి చేసిన డ్యాన్స్ ఓ ఊపు ఊపేసింది. అందం, అభినయం, జోరుగా చేసే డ్యాన్సులు అన్నీ ఉన్నా స్టార్ ఇమేజ్ మాత్రం ఈ అమ్మడుకు రాలేదు.
2011 మిస్ ఇండియా పార్టిసిపెంట్ అందాల భామ రూహీ సింగ్. తన హాట్ హాట్ అందాలతో యూత్ కి నిద్రలేకుండా చేస్తుంది అందాల భామ రూహీ సింగ్. కొంతమందిని చూస్తే.. లైట్ లే అన్నట్లుగా కనిపిస్తారు. కానీ.. మరికొందరి చూస్తే ఎంతకూ మర్చిపోలేం. సరిగ్గా అలాంటి ఫీల్ నే
తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చారు అక్కినేని నాగ చైతన్య, అఖిల్. కింగ్ నాగార్జున నట వారసులుగా ఈ ఇద్దరు హీరోలు వెండి తెరపై ఎంట్రీ ఇచ్చినా సరైన హిట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అక్కినేని నాగచైతన్య హీరోగా
టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా పరిచయం అయ్యారు. అక్కినేని, మెగా, నందమూరి, మంచు ఫ్యామిలీ నుంచి హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మరికొంత మంది చిన్న చిన్న పాత్రలు వేస్తూ స్వయం కృషితో పైకి వచ్చిన హీరోలు
ఈ వార్త వింటుంటే కాస్త ఆశ్చర్యం అనిపించినా..సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే ఎంతో గౌరవం ఉన్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి చిత్రంతో హీరోయిన్ గా పరిచయం
కళా తపస్వి కే విశ్వనాధ్ పుట్టిన రోజు ఈ రోజు. ఆయన భగవంతుని ఆశీర్వాదాలు, తెలుగు ప్రేక్షకుల అభిమానంతో 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని 90వ పడిలోకి అడుగు పెట్టారు. విశ్వనాధ్ అంటే సంగీతం, నాట్యం వంటి లలిత కళలతో సినిమాలు తీసిన దర్శకుడు గుర్తుకు వస్తారు. కానీ విశ్వనాధ్ అన్ని రకాలైన సినిమాలు కూడా తీశారు. ఆయనలో ఓ విప్లవ దర్శకుడు కూడా ఉన్నారు.
టాలీవుడ్ లో యూత్ క్రేజీ హీరోగా అతి తక్కువ సమయంలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న హీరో విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా తనదైన మేనరీజంతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ
నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా దర్శకుడిగా తన స్థాయిని ప్రూవ్ చేసుకున్న అవసరాల శ్రీనివాస్ కొంతకాలంగా వార్తలకు దూరంగా ఉంటున్నాడు. ‘జ్యో అచ్యుతానంద’ తర్వాత మళ్లీ దర్శకుడిగా ఇతడు మరో సినిమా చేయలేదు. నటుడిగా సినిమాల గురించి ఇతడు పెద్దగా ప్రయత్నాలు చేయ పోవడంతో పెరిగి పోయిన
విజయానికి అందరూ వారసులే. అదే అపజయానికి మాత్రం ఎవరూ వకాల్తా పుచ్చుకోరు. అది పూర్తిగా అనాధ అవుతుంది. మరీ ముఖ్యమంగా సెంటిమెంట్ ని నమ్ముకుని కధ నడిపే టాలీవుడ్లో అదే జరుగుతోంది. ఒక మూవీ హిట్ అయితే వచ్చే జోషే వేరబ్బా. అసలు ఆ కిక్కే గొప్పది. మరి అదే ఫ్లాప్ అయితే మాత్రం ఎంతటి గ్రేట్ డైరెక్టర్ అయినా పక్కన పడేస్తారు. ఇది చాలాకాలంగా జరుగుతోంది. ఇపుడు కూడా కొనసాగుతోంది.
పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి బాలీవుడ్ పై బాగానే ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే పాక్ నటులను నిషేదిస్తూ..ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్కి చెందిన నటీనటులు, సింగర్స్ని పూర్తిగా నిషేధించాలని
గత కొంత కాలంగా రేణు దేశాయ్ ఫిలిం రీ ఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలను రేణు దేశాయ్ స్పష్టంగా ఖండించకుండా సరైన పాత్ర కోసం ఎదురు చూస్తున్నాను అంటూ సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమధ్య కాలంలో రేణు దేశాయ్ మరొక పెళ్ళి చేసుకోబోతున్నట్లు ప్రకటించడంతో ఇక రేణు ఫిలిం రీ ఎంట్రీ ఇక లేనట్లే అనుకున్నారు అంతా.
రకుల్ ప్రీత్ ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన ‘దేవ్’ మూవీ కూడ ఘోరమైన ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోవడంతో ఆమె పరిస్థితి ప్రస్తుతం మరింత అయోమయంలో పడిపోయింది. వాస్తవానికి ఆమెకు చేతిలో ఇంకా నాలుగు తమిళ సినిమాలు ఉన్నా ఆమె దృష్టి అంతా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ పైనే ఉంది.
మాలీవుడ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అయిన విషయం తెలిసిందే. ఒరు అదార్ లవ్ చిత్రంలో ఓ సాంగ్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సోషల్ మీడియా మొత్తం ప్రియా ప్రకాశ్కు ఫిదా అయిపోయింది. దీంతో సినిమాపై కూడా అంచనాలు
మరికొన్నిరోజుల్లో బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం మహానాయకుడు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్ అసలు జీవిత కథ అంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో కలకలం సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన ఈ రెండు సినిమాలపై ట్విట్టర్లో పోల్ నిర్వహించారు. ఆ పోల్ రిజల్ట్స్ తన ట్విట్టర్లో పోస్టు చేసి హంగామా చేస్తున్నారు. తన లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్టీఆర్పై వస్తున్న మరో చిత్రం మహానాయకుడులో నిజాయితీతో తీసిన ఎన్టీఆర్ బయోపిక్ ఏదంటూ వర్మ ట్విట్టర్లో పోల్ నిర్వహించారు
టాలీవుడ్ లో కళాతపస్వి గా చిరపరిచితమైన పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ గొప్ప తెలుగు సినిమా దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్. 2016లో ఆయన సినిమారంగంలో చేసిన కృషికిగాను
హాలీవుడ్ లో మొదలైన మీ టూ ఉద్యమం బాలీవుడ్ లో పెను సంచలనాలకు దారి తీసింది. బాలీవుడ్ నటి తనూ శ్రీదత్తా గత పది సంవత్సరాల క్రితం తన కెరీర్ బిగినింగ్ లో ప్రముఖ నటులు నానా పటేకర్ తనను లైంగిక వేధింపులకు గురి చేశారని..ఆయనకు కొరియోగ్రాఫర్, డైరెక్టర్ సైతం
#RRR ఈ సినిమా కు కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుందంటే అతిశయోక్తి కాదు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీ మీద అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అయితే రీసెంట్ గా రాజమౌళి హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ సినిమా గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్నలు సమాధానాలు ఒకసారి చూడండి.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల తేదీ ఫిక్స్ కాకుండానే రామ్ గోపాల్ వర్మ ఈమూవీ ప్రమోషన్ కు సంబంధించి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంలో నిన్న సాయంత్రం వర్మ లక్ష్మి పార్వతితో కలిసి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ బాలకృష్ణ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
త్రివిక్రమ్ అల్లు అర్జున్ ల మూవీ కథ విషయంలో కథలు వ్రాయడంలో ఎంతో నేర్పు ఉన్న త్రివిక్రమ్ కు అల్లు అర్జున్ చుక్కలు చూపెట్టాడు అన్న వార్తలు గతంలో వచ్చాయి. పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోల నుండి కూడ కథ విషయంలో ఎదురుగాని ప్రశ్నలు అల్లు అర్జున్ మూవీ కథ విషయంలో త్రివిక్రమ్ కు ఎదురైనా తన సహనాన్ని కోల్పోకుండా తన సహజ సిద్ధమైన నవ్వుతో ఈమూవీ ప్రాజెక్ట్ బెడిసి కొట్టకుండా త్రివిక్రమ్ అనేక సార్లు రాజీ పడ్డాడు అన్న గాసిప్పులు వచ్చాయి
ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనారోగ్యంతో కొంత మంది నటులు ఇతర విభాగాలకు చెందిన వారు అయితే..ఆత్మహత్యలు చేసుకొని తనువు చాలిస్తున్నవారు మరికొంత మంది ఉన్నారు. ఏది ఏమైనా వెండి తెర, బుల్లితెరపై
హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి రాజమౌళి హార్వర్డ్ లోని కెనడీ స్కూల్ విద్యార్ధులకు సందేశం ఇవ్వడానికి వెళ్ళిన విషయం తెలిసిందే. ‘ప్రజలకు వినోదం అందించడంలో సినిమా పాత్ర’ అనే విషయం పై విద్యార్ధులతో తన అనుభవాలను పంచుకోవడానికి రాజమౌళి హార్వర్డ్ వెళ్ళాడు.
జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన నేపధ్యంలో దేశ ప్రజలు పాకిస్తాన్ పై తమ నిరసనను అదేవిధంగా తమ కోపాన్ని ఇప్పటికీ వ్యక్త పరుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఈ ఆగ్రహం ఘాటైన వ్యాఖ్యల రూపంలో కనిపిస్తోంది.
దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఇటీవల బాగా సైలంటైపోయాడు. తన కొత్త సినిమా గురించి ఎలాంటి క్లూస్ ఇవ్వడం లేదు. కామ్ గా తన పని తాను కానిచ్చేసుకుపోతున్నాడు. సినిమా షూటింగ్ జోరుగా సాగుతున్నా ఒకటీ అరా తప్ప పెద్దగా లీకులు ఉండటం లేదు. ఈ సైలన్స్ కారణంగా తన కొత్త సినిమా ఆర్ఆర్ ఆర్ పై ఇంకా క్రేజ్ పెరుగుతోంది. అందులోనూ ఎన్టీఆర్, చరణ్ వంటి ఇద్దరు పెద్ద నటులు కలసి చేస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా గురించి మొదటిసారి రాజమౌళి నోరువిప్పాడు. ఇటీవల రాజమౌళి హార్వార్డ్ కెన్నడీ స్కూల్ లో జరిగిన
రాజకీయాలు సినిమా రంగం ఒకటి అధికారం రెండవది గ్లామర్ ఐదు పదుల వయసు దాటినా ఇప్పటికీ బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా కండల వీరుడు సల్మాన్ఖాన్ కొనసాగు తున్నారు. అలాగే రాజకీయాల్లో రాహుల్ గాంధీ.
తెలుగు ఇండస్ట్రీలో విజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా నటించిన ‘ఆర్ ఎక్స్ 100’చిత్రంలో హీరోయిన్ గా నటించిన బోజ్ పూర్ సుందరి పాయల్ రాజ్ పూత్ యూత్ లో ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఘాటు ముద్దులు..బెడ్ రూమ్ సీన్లలో బోల్డ్ గా కనిపించిన పాయల్
టాలీవుడ్, కోలీవుడ్ లో ఈ మద్య బాలీవుడ్ హీరోలు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి
భారత సైనికులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కొంత కాలంగా సైనుకులను లక్ష్యంగా చేసుకొని పలు దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుల్వామా లో భారత సైన్యంపై ఆత్మాహుతి దాడి జరిగింది..ఈ మారణ హోమంలో 43 మంది జవాన్లు
మరికొన్నిరోజుల్లో బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం మహానాయకుడు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్ అసలు జీవిత కథ అంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో కలకలం సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన ఈ రెండు సినిమాలపై ట్విట్టర్లో పోల్ నిర్వహించారు. ఆ పోల్ రిజల్ట్స్ తన ట్విట్టర్లో పోస్టు చేసి హంగామా చేస్తున్నారు. తన లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్టీఆర్పై వస్తున్న మరో చిత్రం మహానాయకుడులో నిజాయితీతో తీసిన ఎన్టీఆర్ బయోపిక్ ఏదంటూ వర్మ ట్విట్టర్లో పోల్ నిర్వహించారు
టాలీవుడ్ లో కళాతపస్వి గా చిరపరిచితమైన పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ గొప్ప తెలుగు సినిమా దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్. 2016లో ఆయన సినిమారంగంలో చేసిన కృషికిగాను
హాలీవుడ్ లో మొదలైన మీ టూ ఉద్యమం బాలీవుడ్ లో పెను సంచలనాలకు దారి తీసింది. బాలీవుడ్ నటి తనూ శ్రీదత్తా గత పది సంవత్సరాల క్రితం తన కెరీర్ బిగినింగ్ లో ప్రముఖ నటులు నానా పటేకర్ తనను లైంగిక వేధింపులకు గురి చేశారని..ఆయనకు కొరియోగ్రాఫర్, డైరెక్టర్ సైతం
#RRR ఈ సినిమా కు కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుందంటే అతిశయోక్తి కాదు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీ మీద అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అయితే రీసెంట్ గా రాజమౌళి హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ సినిమా గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్నలు సమాధానాలు ఒకసారి చూడండి.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల తేదీ ఫిక్స్ కాకుండానే రామ్ గోపాల్ వర్మ ఈమూవీ ప్రమోషన్ కు సంబంధించి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంలో నిన్న సాయంత్రం వర్మ లక్ష్మి పార్వతితో కలిసి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ బాలకృష్ణ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
త్రివిక్రమ్ అల్లు అర్జున్ ల మూవీ కథ విషయంలో కథలు వ్రాయడంలో ఎంతో నేర్పు ఉన్న త్రివిక్రమ్ కు అల్లు అర్జున్ చుక్కలు చూపెట్టాడు అన్న వార్తలు గతంలో వచ్చాయి. పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోల నుండి కూడ కథ విషయంలో ఎదురుగాని ప్రశ్నలు అల్లు అర్జున్ మూవీ కథ విషయంలో త్రివిక్రమ్ కు ఎదురైనా తన సహనాన్ని కోల్పోకుండా తన సహజ సిద్ధమైన నవ్వుతో ఈమూవీ ప్రాజెక్ట్ బెడిసి కొట్టకుండా త్రివిక్రమ్ అనేక సార్లు రాజీ పడ్డాడు అన్న గాసిప్పులు వచ్చాయి
ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనారోగ్యంతో కొంత మంది నటులు ఇతర విభాగాలకు చెందిన వారు అయితే..ఆత్మహత్యలు చేసుకొని తనువు చాలిస్తున్నవారు మరికొంత మంది ఉన్నారు. ఏది ఏమైనా వెండి తెర, బుల్లితెరపై
హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి రాజమౌళి హార్వర్డ్ లోని కెనడీ స్కూల్ విద్యార్ధులకు సందేశం ఇవ్వడానికి వెళ్ళిన విషయం తెలిసిందే. ‘ప్రజలకు వినోదం అందించడంలో సినిమా పాత్ర’ అనే విషయం పై విద్యార్ధులతో తన అనుభవాలను పంచుకోవడానికి రాజమౌళి హార్వర్డ్ వెళ్ళాడు.
జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన నేపధ్యంలో దేశ ప్రజలు పాకిస్తాన్ పై తమ నిరసనను అదేవిధంగా తమ కోపాన్ని ఇప్పటికీ వ్యక్త పరుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఈ ఆగ్రహం ఘాటైన వ్యాఖ్యల రూపంలో కనిపిస్తోంది.
దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఇటీవల బాగా సైలంటైపోయాడు. తన కొత్త సినిమా గురించి ఎలాంటి క్లూస్ ఇవ్వడం లేదు. కామ్ గా తన పని తాను కానిచ్చేసుకుపోతున్నాడు. సినిమా షూటింగ్ జోరుగా సాగుతున్నా ఒకటీ అరా తప్ప పెద్దగా లీకులు ఉండటం లేదు. ఈ సైలన్స్ కారణంగా తన కొత్త సినిమా ఆర్ఆర్ ఆర్ పై ఇంకా క్రేజ్ పెరుగుతోంది. అందులోనూ ఎన్టీఆర్, చరణ్ వంటి ఇద్దరు పెద్ద నటులు కలసి చేస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా గురించి మొదటిసారి రాజమౌళి నోరువిప్పాడు. ఇటీవల రాజమౌళి హార్వార్డ్ కెన్నడీ స్కూల్ లో జరిగిన
రాజకీయాలు సినిమా రంగం ఒకటి అధికారం రెండవది గ్లామర్ ఐదు పదుల వయసు దాటినా ఇప్పటికీ బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా కండల వీరుడు సల్మాన్ఖాన్ కొనసాగు తున్నారు. అలాగే రాజకీయాల్లో రాహుల్ గాంధీ.
తెలుగు ఇండస్ట్రీలో విజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా నటించిన ‘ఆర్ ఎక్స్ 100’చిత్రంలో హీరోయిన్ గా నటించిన బోజ్ పూర్ సుందరి పాయల్ రాజ్ పూత్ యూత్ లో ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఘాటు ముద్దులు..బెడ్ రూమ్ సీన్లలో బోల్డ్ గా కనిపించిన పాయల్
టాలీవుడ్, కోలీవుడ్ లో ఈ మద్య బాలీవుడ్ హీరోలు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి
భారత సైనికులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కొంత కాలంగా సైనుకులను లక్ష్యంగా చేసుకొని పలు దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుల్వామా లో భారత సైన్యంపై ఆత్మాహుతి దాడి జరిగింది..ఈ మారణ హోమంలో 43 మంది జవాన్లు